1578 శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని తెలియజేసిన ప్రముఖ ఆంగ్ల వైద్యుడు విలియం హర్వే జననం
1867: పారిస్లో అంతర్జాతీయ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది.
1914: కాశీనాథుని నాగేశ్వరరావు ప్రారంభించిన వారపత్రిక అయిన ఆంధ్రపత్రిక దినపత్రికగా మారింది
1935: భారతీయ రిజర్వ్ బ్యాంకు స్థాపన.
1936 కళింగ లేదా ఉత్కళ్ అని పిలిచే ఒరిస్సా భారతదేశంలో కొత్త రాష్ట్రంగా అవతరించింది.
1946 యూఎస్ లో  4 లక్షల మంది గని కార్మికులు సమ్మెకు దిగారు.
1952 యూఎస్ నేవాడలో అణుపరీక్ష ప్రయోగాన్ని నిర్వహించింది.
1954: యూఎస్ ఎయిర్ఫోర్స్ అకాడమి ఏర్పడింది. 1956 అల్జీరియాలో జరిగిన హింసాత్మక ఘర్షణలో 380 మంది మృతి చెందారు.


No comments:
Post a Comment