1796: భారత్లోని బెంగాల్ నుండి అమెరికా ఏనుగును కొనుగోలు చేసింది.
1905: రేడియో అన్నయ్య, ఆంధ్రబాలా నంద సంఘం సంస్థాపకుడు న్యాపతి రాఘవరావు జననం.
1919: పంజాబ్లోని జలియన్ వాలాబాగ్లో సమావేశమైన భారత ఉద్యమకారులపై జనరల్ డయ్యర్ కాల్పులు జరిపాడు.
1939: మొదటిసారిగా ఇండియన్ రెడ్ ఆర్మీ ఏర్పడింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయుధాలతో యుద్ధం చేయాలని తీర్మానించింది.
1947: భారత్ - రష్యాల మధ్య దౌత్య సంబంధాలు మొదలయ్యాయి.
1948: భువనేశ్వర్ను ఒడిషా రాష్ట రాజధానిగా ఏర్పాటు చేశారు.
1984: కేరళ సైలెంట్ వ్యాలి ప్రాజెక్ట్ను ఉపసంహరించుకొని ఆ ప్రదేశాన్నంతంటిని నేషనల్ పార్క్గా ఏర్పాటు చేసింది.
2007: ప్రసిద్ధ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి మరణం.
No comments:
Post a Comment