1679: ఔరంగజేబు హిందువులపై జిజియా పన్ను విధించాడు. దీనిని అక్బర్ రద్దు చేశాడు.
1872: అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త సామ్యూల్ ఎఫ్.బి. మోర్స్ మరణం.
1919: మొట్టమొదటి వ్యవసాయ పత్రిక 'అమెరికన్ ఫార్మర్ ప్రారంభమైంది.
1942 అండమాన్ ఐలాండ్లో ఉన్న జపాన్ నావికాదళంపై యూఎస్ ఎయిర్ఫోర్స్ విమానదాడులు చేసింది.
1942 సర్ స్టాపర్ట్ క్రిప్స్ చేసిన ప్రపోజల్ను కాంగ్రెస్ తిరస్కరించింది.
1954: అణ్వాయుధాల తయారీని నిలిపి వేయాలని నెహ్రూ పిలుపునిచ్చారు.
1970: అస్సాం నుండి హిల్స్ ప్రాంతం విడిపోయిన తర్వాత మేఘాలయా స్వయం ప్రతిపత్తి గల ప్రాంతంగా ఆవిర్భవించింది.
1987: ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్గా మారింది.
1991: అస్సాం గణ పరిషత్లో చీలిక జరిగింది.


No comments:
Post a Comment