1768-మొట్టమొదటి యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభమైంది.
1908-ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జగ్జీవన్రామ్ జననం
1980-మహాత్మాగాంధీ 385 కిలోమీటర్ల నడిచి గుజరాత్లోని దండి చేరుకున్నారు. దండి సత్యాగ్రహాన్ని పూర్తి చేశారు.
1848-సతార రాజ్యం అంతరించింది.
1919-భారతీయ మొదటి షిప్పింగ్ కంపెనీ సింథియా స్టీమ్ నేవిగేషన్ తయారు చేసిన మొదటి షిప్ "లిబరిటీ" తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దీని బరువు 5, 940 టన్నులు.
1949-భారతీయ బాయ్స్ స్కౌట్స్ అండ్ గర్స్ గైడ్ ప్రారంభమైంది. దాని పేరును భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ గా మార్చారు.
1957-కేరళలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది.
1979-మొట్టమొదటి నేవల్ మ్యూజియం ముంబాయిలో ఏర్పాటు చేశారు.
1990-లోక్సభ పంజాబ్ బిల్ను ఆమోదించింది.
No comments:
Post a Comment