మినిస్త్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు చెందిన ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ, రాయ్బరేలి కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్)' కోర్సులో ప్రవేశాలకు దర ఖాస్తులు కోరుతోంది.
సీట్ల సంఖ్య: 150
వ్యవధి: 18 నెలలు
అర్హత: 55 శాతం మార్కులతో మ్యాడ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత.
వయసు: 17 ఏళ్ల నిండి ఉండాలి.
ఆన్లైన్ రిజిస్టేషన్ కు చివరి తేది: మే 8
No comments:
Post a Comment