మినిస్త్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు చెందిన ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ, రాయ్బరేలి కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్)' కోర్సులో ప్రవేశాలకు దర ఖాస్తులు కోరుతోంది.
సీట్ల సంఖ్య: 150 
వ్యవధి: 18 నెలలు 
అర్హత: 55 శాతం మార్కులతో మ్యాడ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత. 
వయసు: 17 ఏళ్ల నిండి ఉండాలి. 
ఆన్లైన్ రిజిస్టేషన్ కు చివరి తేది: మే 8


No comments:
Post a Comment