ప్రపంచ దోమల దినోత్సవం ప్రారంభం.
బ్రహ్మ సమాజ స్థాపన
1955 జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో గోవా దాడి అనంతరం భారతదేశం పోర్చుగీసుతో సంబంధాలను తెంచుకుంది
1977: వోయెజర్ 2 ఒక మానవరహిత అంతర్గ్రహ అంతరిక్ష నౌకను నాసా అమెరికా వారు ప్రవేశపెట్టారు
1995: ఇందిరా మహిళా వికాస్ యోజన ప్రారంబం
1988: ఇండియా, నేపాల్లో వచ్చిన భారీ భూకంపానికి వేలాది మంది ప్రజలు బలయ్యారు.
1997: రాజీవ్ గాంధీ నేషనల్ సద్భావన అవార్డును ప్రముఖ గాయని లతామంగేష్కర్ రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
No comments:
Post a Comment