1621: సిక్కుగురువు గురు తేజ్బహుదూర్ జననం.
1881: మొదటి స్పేస్ షటిల్ కొలంబియాను అమెరికా విజయవంతంగా ప్రయోగించింది.
1919: వారానికి 48 గంటలు కనీస వేతనం తో పని కల్పించాలనీ బ్రిటిష్ పార్లమెంట్ బిల్లు పాస్ చేసింది.
1962 మోక్ష గుండం విశ్వేశ్వరయ్య మరణం
1992: హుస్సేన్ సాగర్లో పడిపోయిన బుదుడి విగ్రహాన్ని పైకి తీశారు.
1992: ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు మాకినేని బసవపున్నయ్య మరణం.
1997: మహారాష్ట్ర అసెంబ్లీ ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలకు ఇంటర్వ్యూ నిర్వహించడాన్ని నిషేధిస్తూ బిల్లు పాస్ చేసింది.
2000: కేంద్రం ఎల్టీటీఈని నిషేధించింది.
1967: మొదటి నెహ్రు అవార్డును యూఎన్ సెక్రెటరీ జనరల్ యు.థాంట్ అందు కున్నారు.
No comments:
Post a Comment