1920 పోలిష్ దళాలు ఉక్రేయిన్ పై దాడిచేశాయి. 
1921: బెల్జియంలో మొదటసారిగా మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి. 
1954: యూఎస్ఎస్ఆర్, ఆస్ట్రేలియా మధ్య దౌత్యసంబంధాలను నిలిపివేసింది. 
1959 దేశ బహిష్కరణకు గురైన దలైలామాను నెహ్రు కలిసారు. 
1965: నేపాల్ రాజు మహేందర్ కోసి బ్యారేజీని ప్రారంభించారు. 
1970; చైనా మొదటిసారి "డాంగ్ ఫాంగ్ హాంగ్-1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. 
1973: సచిన్ టెండూల్కర్ జననం. 
1998: పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది.


No comments:
Post a Comment