చరిత్రలో ఈరోజు 4-04-2016

1818-అమెరికా సంయుక్త రాష్ట్రాలు 13 చారలు, 20 నక్షత్రాల జాతీయ జెండాను నిర్ధారించింది. 

1905-కాంగ్రా భూకంపంలో 20,000 మంది ప్రజలు మృతిచెందారు. 

1917-యూఎస్ సెనేట్ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనేందుకు అంగీకరించింది. 

1920-జెరూసలెంలో అరబ్లు యూదులపై దాడి చేశారు. 

1980-పనామాలో కమ్యూనిస్టు పార్టీ స్థాపన. 

1949-జోర్గాన్, ఇజ్రాయెల్ యుద్ధ విరమణ ఒప్పందంపై సంతకం చేశాయి. 

1955-బ్రిటిష్ గవర్నమెంట్ ఇరాక్తో మిలటరీ ఒప్పందంపై సంతకం చేసింది. 

1960-సెనెగల్ ఫ్రాన్స్ నుండి విడిపోయి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. 

1966-యూఎస్ నేవాడలో అణుపరీక్ష ప్రయోగాన్ని నిర్వహించింది. 

1975-మైక్రోసాఫ్ట్ సంస్థను స్థాపించారు.

No comments:

Post a Comment