న్యూదిల్లీలోని భారత మానవ వనరుల మంత్రిత్వశాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయ సంగఠన్ దేశంలోని వివిధ కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 9 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపికచేస్తారు.
పోస్టులు:
ప్రిన్సిపల్ - 76
వైస్-ప్రిన్సిపల్ - 220
పీజీటీ- 592
టీజీటీ - 1,900
ప్రైమరీ టీచర్లు - 5,300
ప్రైమరీ టీచర్లు (మ్యూజిక్) - 201
లైబ్రేరియన్ - 50
మొత్తం ఖాళీల సంఖ్య - 8,339
వయోపరిమితి:
ప్రిన్సిపల్ - 35 - 50 సంవత్సరాలు
వైస్ ప్రిన్సిపల్ - 35 - 45 సంవత్సరాలు
పీజీటీ - 40 సంవత్సరాలు
టీజీటీ - 35 సంవత్సరాలు
లైబ్రేరియన్ - 35 సంవత్సరాలు
ప్రైమరీ టీచర్ - 30 సంవత్సరాలు
అర్హత: పోస్టుల వారీగా సంబంధిత సబ్జెక్టుల్లోమాస్టర్ డిగ్రీ, డిగ్రీ. లైబ్రేరియన్ పోస్టులకు లైబ్రేరి సైన్స్ విభాగంలో డిగ్రీ లేదా డిగ్రీ తర్వాత లైబ్రరీ సైన్స్ విభాగంలో ఏడాది డిప్లొమా చేసి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపికచేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: 24.08.2018
దరఖాస్తు చివరితేది: 13.09.2018.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
పూర్తి వివరాలకు వెబ్ సైట్: http://kvsangathan.nic.in
http://kvsangathan.nic.in/GeneralDocuments/ANN(E)-14-08-2018.PDF
కేంద్రీయ విద్యాలయాల్లో 8,339 పోస్టులు!
Tags
# డిగ్రీ జాబ్స్
# నోటిఫికేషన్స్
# పీ జీ జాబ్స్
Share This
పీ జీ జాబ్స్
Labels:
డిగ్రీ జాబ్స్,
నోటిఫికేషన్స్,
పీ జీ జాబ్స్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment