కేంద్రీయ విద్యాల‌యాల్లో 8,339 పోస్టులు!

న్యూదిల్లీలోని భార‌త మాన‌వ వ‌న‌రుల మంత్రిత్వశాఖ‌కు చెందిన‌ కేంద్రీయ విద్యాల‌య సంగ‌ఠన్ దేశంలోని వివిధ కేంద్రీయ‌ విద్యాల‌యాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 9 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపికచేస్తారు.

పోస్టులు:
ప్రిన్సిప‌ల్ - 76
వైస్-ప్రిన్సిప‌ల్ - 220
పీజీటీ- 592
టీజీటీ - 1,900
ప్రైమ‌రీ టీచ‌ర్లు - 5,300
ప్రైమ‌రీ టీచ‌ర్లు (మ్యూజిక్) - 201
లైబ్రేరియ‌న్ - 50
మొత్తం ఖాళీల సంఖ్య - 8,339

వయోపరిమితి:
ప్రిన్సిప‌ల్ - 35 - 50 సంవత్సరాలు
వైస్ ప్రిన్సిప‌ల్ - 35 - 45 సంవత్సరాలు
పీజీటీ - 40 సంవత్సరాలు
టీజీటీ - 35 సంవత్సరాలు
లైబ్రేరియన్ - 35 సంవత్సరాలు
ప్రైమరీ టీచర్ - 30 సంవత్సరాలు

అర్హత: పోస్టుల వారీగా సంబంధిత సబ్జెక్టుల్లోమాస్టర్ డిగ్రీ, డిగ్రీ. లైబ్రేరియన్ పోస్టులకు లైబ్రేరి సైన్స్ విభాగంలో డిగ్రీ లేదా డిగ్రీ తర్వాత లైబ్రరీ సైన్స్ విభాగంలో ఏడాది డిప్లొమా చేసి ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేది: 24.08.2018

ద‌ర‌ఖాస్తు చివ‌రితేది: 13.09.2018.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

పూర్తి వివరాలకు వెబ్ సైట్: http://kvsangathan.nic.in

http://kvsangathan.nic.in/GeneralDocuments/ANN(E)-14-08-2018.PDF

No comments:

Post a Comment